Exclusive

Publication

Byline

Location

తిరుమల : వైభవంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం

భారతదేశం, డిసెంబర్ 31 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ‌ఇవాళ తెల్లవారుజామ... Read More


తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు - ఈ ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోండి

భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంత పూజలు చేస్తారు. ఆ తర్వాత అంటే మంగళవారం ఉదయం నుంచి ... Read More


తిరుమల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విస్తృత ఏర్పాట్లు - జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు SSD టోకెన్లు ర‌ద్దు

భారతదేశం, డిసెంబర్ 27 -- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుంచ జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు కల్పించనున్నారు. ఇందుకోసం విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పా... Read More


పిల్లలకు అవతార్ సినిమా కాదు.. భారతం, రామాయణాలు గొప్పవని చెప్పాలి - సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశం, డిసెంబర్ 26 -- మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదికని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం తిరుమలలో నిర్వహించిన సమ్మేళన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 3 రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

భారతదేశం, డిసెంబర్ 25 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అనూహ్య ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Of... Read More


తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ - శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే.?

భారతదేశం, డిసెంబర్ 25 -- వరుస సెలవులతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బా... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఇవాళ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

భారతదేశం, డిసెంబర్ 24 -- శ్రీ‌వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మార్తి నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అందుబాటులో... Read More


తిరుమల : ఈనెల 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - బ్రేక్ దర్శనాలు రద్దు

భారతదేశం, డిసెంబర్ 20 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలను కల్పించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దర్శ... Read More


టీటీడీ మరో కీలక నిర్ణయం - భారీ సబ్సిడీతో పరికరాలు, పంచలోహ విగ్రహాల పంపిణీ..! దరఖాస్తు విధానం ఇలా

భారతదేశం, డిసెంబర్ 20 -- ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మ... Read More


100 ఎకరాల్లో టీటీడీ 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్ - దేశంలోనే తొలిసారి..!

భారతదేశం, డిసెంబర్ 14 -- దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందు... Read More